గిరిజనులకు న్యాయం చేస్తున్నామని, ప్రతి ఒక్కరికీ వైద్యం సరిగ్గా అందుతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఈరోజు అదే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల, అంబులెన్స్ అందక ఒక పసి ప్రాణం పోయింది.
అంబులెన్సు నిర్లక్ష్యం వల్ల ఒక పసిపాప ప్రాణం పోయింది
Published on:

